తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ప్రభుత్వం’, రైతులు కాస్త ధైర్యంగా ఉండాలి – సీఎం కేసీఆర్
రైతు సంక్షేమం, వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రైతుల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “రైతు ప్రభుత్వం” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు...
నేడు ఓయూలో నిరుద్యోగ మహాదీక్ష నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. కాగా శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ లోని...
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు, టీఎస్పీఎస్సీ వ్యవహారంలో తన పేరు లాగడంపై...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు మంత్రి కే.తారకరామారావు తెలిపారు....
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలను గుర్తించాం, సరైన సమయంలో వారిపై చర్యలు – సజ్జల...
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. మొత్తం 7 సీట్లను కైవసం చేసుకోగలమని ధీమాగా ఉన్న...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా.. ముస్లింలందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎంవో గురువారం సీఎం జగన్ పేరిట...
వైఎస్ఆర్ ఆసరా కింద 78.94 లక్షల మంది మహిళలకు రూ.6,149 కోట్లు.. ఈనెల 25న దెందులూరులో పంపిణీ చేయనున్న...
ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. త్వరలోనే వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెల 25న ఏలూరు...
గత జన్మల రహస్యం – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఏపీ హైకోర్టు తరలింపుపై పార్లమెంట్ వేదికగా కేంద్రం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం పార్లమెంట్ వేదికగా దీనిపై స్పష్టత ఇచ్చింది. ఏపీ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్న కేంద్రం,...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి షాక్, టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీ ప్రాంగణంలో కమిటీ హాల్ నంబర్-1లో గురువారం ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ...
రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు, ఆలోచన ప్రభావం జనసేన పార్టీ సిద్ధాంతాలపై, పోరాట పంథాపై ఉంది: పవన్ కళ్యాణ్
రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు, ఆలోచన ప్రభావం జనసేన పార్టీ సిద్ధాంతాలపై, పోరాట పంథాపై ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా...
















































