రాష్ట్రంలో వడగళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అకాలవర్షం, వడగళ్ల వానతో పలు జిల్లాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు తీవ్ర పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంటలపై వడగళ్ల వాన ప్రభావంతో నెలకున్న పరిస్థితులపై...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రభుత్వం చర్యలు.. ప్రధాన నిందితులు రేణుక సహా ఆమె భర్త ఉద్యోగాలు తొలగింపు
తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేసులో కీలక నిందితురాలైన రేణుక సహా ఆమె భర్త,...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు...
ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు, ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్, సీఎస్ కు ఆహ్వాన...
మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శ్రీ శోభకృత్ నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై...
నెగటివ్ థింకింగ్ ని ఆపడమెలా? – డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ది పవర్ ఆఫ్ నెగటివ్ థింకింగ్” అనే అంశం గురించి వివరించారు. సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ గురించి ఎక్కువుగా ఆలోచిస్తే...
నిన్ను ప్రేమించే వారి పట్ల నీకు ఉండాల్సిన భాధ్యత ఏంటి? – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
కేబీఆర్ పార్కులో వరల్డ్ స్పారో డే దినోత్సవ వేడుకలు, పాల్గొన్న పీసీసీఎఫ్ డోబ్రియాల్, పక్షుల ప్రేమికులు, విద్యార్థులు
పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయని, అవి అంతరించి పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్)...
కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శ్రేణులనుద్దేశించి కీలక ప్రసంగం
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం కర్ణాటకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన బెలగావిలో జరిగిన యువక్రాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సీపీఈడీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ...
మీరే నా బలం, మీరే నా బలగం…బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆత్మీయ సందేశం ఇచ్చారు. మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదని, దేశం కూడా...
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం.. ఇకపై సభ్యులు పోడియం వద్దకు వస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం చోటుచేసుకున్న ఘటనపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. సభలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఘర్షణ కారణంగా ఇరు పార్టీల సభ్యులు ఒకరినొకరు...














































