జగనన్న గోరుముద్ద పథకంలో ‘రాగిజావ’..ఒక మేనమామగా అందిస్తున్నా…సీఎం వైఎస్ జగన్ ట్వీట్
జగనన్న గోరుముద్ద పథకంలోకి ఏపీ ప్రభుత్వం పోషకాహారమైన 'రాగి జావ' ను చేరింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకమైన జగనన్న గోరుముద్దలో భాగంగా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం...
రాజకీయంగా సీఎం కేసీఆర్ను ఎదుర్కొలేకే ఎమ్మెల్సీ కవితపై కేసులు – మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేంద్రంలోని బీజేపీ పెద్దలు రాజకీయంగా సీఎం కేసీఆర్ను ఎదుర్కొలేకే ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.....
టీడీపీ హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా పూర్తి చేయలేదు – నారా...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 49వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం కదిరి టౌన్ శివారు...
ఉగాది పర్వదినం సందర్భంగా అందరికి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్వాగతం
హైదరాబాద్ నగరశివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలోని సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో రేపు (మార్చి 22, బుధవారం) ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ...
గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నా…ఈడీ దర్యాప్తు అధికారి జోగేందర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 21, మంగళవారం ఉదయం మరోసారి...
దేశంలో మరో 699 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 699 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 21, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం...
ఢిల్లీ బడ్జెట్పై వివాదం.. ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరారు. 75...
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, విశాఖ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో తాజాగా వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరియు విశాఖకు రాజధాని తరలింపు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా క్రికెట్...
జగనన్న గోరుముద్ద పథకంలో మరో పౌష్టికాహారం.. ‘రాగిజావ’ ప్రారంభించిన సీఎం జగన్
జగనన్న గోరుముద్ద పథకంలోకి మరో పోషకాహారం చేరింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా భోజన పథకంలో భాగంగా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగిజావను అందించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట ఘనంగా ఉగాది మిలన్, హాజరైన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీలోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అధికారిక నివాసంలో సోమవారం "ఉగాది మిలన్" కార్యక్రమం ఘనంగా జరిగింది. వెంకయ్య నాయుడు నిర్వహించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర (ఉగాది) వేడుకలకు ప్రధాన మంత్రి...














































