కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో అమిత్...
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర...
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ బలపరిచిన ఇద్దరు అభ్యర్థులు విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు (తూర్పు రాయలసీమ) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) బలపరిచిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. అలాగే కడప-అనంతపురం-కర్నూలు (పశ్చిమ రాయలసీమ)...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై గన్పార్క్ వద్ద బీజేపీ ఆందోళన.. బండి సంజయ్, ఈటల రాజేందర్ అరెస్ట్
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు సహా విద్యార్థి సంఘాలు దీనిపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం (గన్పార్క్) వద్ద...
ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్తో పాటు ఒకే వేదిక పంచుకోనున్న టాలీవుడ్ నటుడు రామ్చరణ్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ [ప్రముఖ నటుడు, మెగా పవర్ స్టార్ రామ్చరణ్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారత క్రికెట్ లెజెండ్ సచిన్...
తెలంగాణలో నిర్మించే జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియపై సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
కేంద్ర ప్రభుత్వం "భారతమాల పరియోజన" కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి, ఆయా రహదారుల...
టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన వైఎస్ షర్మిల.. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రం లీక్ను నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిలో...
గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు మరో రెండు పరీక్షలను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజి వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా గ్రూప్-1...
దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 796 నమోదు
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 796 కరోనా కేసులు నమోదవడంతో మార్చి 17, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం...
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం...













































