ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్.. పార్లమెంటులో ప్రధాని మోదీతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కాగా ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు...
దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు, వైరల్ ఇన్ఫెక్షన్లు.. తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
దేశంలో కొన్ని రోజులుగా పలుచోట్ల మళ్ళీ కరోనా కేసులు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కేసులు ఎక్కువగా నమోదవుతున్న తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కీలక సూచనలు...
గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు ప్రధాని మోదీ అభినందనలు
సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్-2023లో భాగంగా ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పొందిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ...
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లాలో కొనసాగిన పాదయాత్రలో ఎడపల్లి నుంచి బోధన్ వరకు వర్షాన్ని సైతం...
ఆస్ట్రేలియాతో వన్డే పోరుకు భారత్ సిద్ధం, నేడే తోలి వన్డే మ్యాచ్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 17, 19, 22 తేదీల్లో 3 వన్డేల సిరీస్ జరగనుంది. అందులో భాగంగా ఈ రోజు (మార్చి 17, శుక్రవారం) ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం...
అకాలవర్షం, వడగళ్లతో ఉద్యాన, వ్యవసాయ పంటల నష్టం తీవ్రతను పరిశీలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
అకాలవర్షం, వడగళ్ల వానతో వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలోని 13 గ్రామాలలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యాన, వ్యవసాయ పంటల నష్టం తీవ్రతను పరిశీలించాలని...
తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.. విజయం సాధించిన బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి
తీవ్ర ఉత్కంఠగా సాగిన తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వెల్లడైంది. ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు....
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
సికింద్రాబాద్లోని ప్రముఖ షాపింగ్ మాల్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు....
రంజాన్ కు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు, మంత్రులు తలసాని, మహమూద్ అలీ సమీక్ష
ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్ కు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
టైమ్ బ్యాంక్ కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది?, ముఖ్య ఉద్దేశం ఏంటి? – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...














































