షీ-టీమ్ నిర్వహించిన 2కే, 5కే రన్ లను ప్రారంభించిన సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని తెలంగాణ పోలీస్ షీ-టీమ్స్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ముఖ్య...
దేశంలో 2,901కి చేరిన యాక్టీవ్ కరోనా కేసులు, గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే?
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 281 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 6, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,88,101 కు చేరుకుంది....
త్రిపుర ముఖ్యమంత్రిగా మార్చి 8న మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం?
ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం దక్కించుకునేందుకు 31...
కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్వామివారికి ప్రత్యేక పూజలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' పాదయాత్రలో భాగంగా ఆయన సోమవారం జగిత్యాల జిల్లా, మల్యాల...
యువగళం పాదయాత్ర: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై స్పందించిన నారా లోకేష్, కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఆయన యువగళం పాదయాత్ర సందర్భంగా...
పీఆర్సీపై కేబినెట్ భేటీలో చర్చించాలి, సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
తక్షణమే వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెరిగిన ధరలకు అనుగుణంగా జులై 1 నుండి జీతాలు చెల్లించాలని, ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ...
హోలీ వేడుకల సందర్భంగా రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
హోలీ పండుగ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో రెండు రోజుల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని మార్చి 6, సోమవారం సాయంత్రం 6...
హైదరాబాద్లో ప్రాజెక్ట్ కే షూటింగ్లో ప్రమాదం.. బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్కు గాయాలు
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రం షూటింగ్లో జరిగిన ఒక ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ఈ మేరకు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా...
మార్చి 9న సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మార్చి 9, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం...
వైఎస్ వివేకా హత్య కేసు: ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈనెల 10న విచారణకు హాజరుకావాలన్న...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దూకుడు పెంచుతోంది. దీనిలో భాగంగా కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్...













































