టీఎస్ ఎడ్సెట్-2023 షెడ్యూల్ విడుదల, మే 18న పరీక్ష
తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ శనివారం విడుదలైంది. ఈ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,...
ఓంకారం విశిష్టత! – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత నిరాహారదీక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10న నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు...
మార్చి 8 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్బంగా మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. మార్చి 8 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 'ఆరోగ్య మహిళ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య మహిళ...
పుట్టిన గడ్డకు సేవలందించేందుకు విదేశాల్లో స్థిరపడిన వైద్యులు ముందుకు రావాలి – మంత్రి హరీశ్ రావు
పుట్టిన గడ్డకు సేవలందించేందుకు ముందుకు రావాలని విదేశాల్లో స్థిరపడిన వైద్యులకు పిలుపునిచ్చారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. శనివారం ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ మరియు నిలోఫర్ ఆస్పత్రుల్లో పసి...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ కు రంగం సిద్ధం, నేడే ఘనంగా ప్రారంభం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023/మొదటి సీజన్ కు రంగం సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక డబ్ల్యూపీఎల్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా...
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిజామాబాద్లో ఐటీ హబ్ను త్వరలోనే ప్రారంభిస్తాం – ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్లో రూ. 50 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న ఐటీ హబ్ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శనివారం నిజామాబాద్లో పర్యటించిన ఆమె, మరికొన్ని రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకోనున్న...
వీఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సెంట్రల్ హైదరాబాద్ లోని వీఎస్టీ-ఇందిరా పార్క్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర పనులను ఆకస్మికంగా...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ఏపీకి రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, ముగింపు ప్రసంగంలో వెల్లడించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ వేదికగా తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. క ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు ఏపీ...
మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటు వాణిజ్యం...












































