కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ.. శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం
కర్ణాటకలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర...
దేశంలో రెండు వేలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, గత 24 గంటల్లో నమోదైన కేసులు ఎన్నంటే?
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,86,202కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక (56), కేరళ (46), మహారాష్ట్ర...
అమరావతి రాజధాని కేసు.. ఏపీ ప్రభుత్వ పిటీషన్లపై మార్చి 28న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుకి సంబంధించిన విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పిటీషన్లపై త్వరగా విచారణ చేపట్టి,...
పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్...
బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ నియామకం
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ, పార్టీ అనుబంధ సంఘాలకు అధ్యక్షుల నియామకంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్...
టాలీవుడ్ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలను కలిసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ కార్నర్ మీటింగ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ...
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయలో సోమవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో నేడుమేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ పూర్తి...
మహిళల టీ20 ప్రపంచ కప్: 6వ సారి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో దక్షిణాఫ్రికా ఘనవిజయం
మహిళల క్రికెట్లో తమది అత్యుత్తమ జట్టు అని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా జట్టు రికార్డు స్థాయిలో మహిళల టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. 2018, 2020లోనూ విజేతగా...
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దూకుడు పెంచింది. మద్యం కుంభకోణం కేసులో ఆదివారం ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను...















































