రేపు తెనాలిలో పర్యటించనున్న సీఎం జగన్.. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద రైతులకు నగదు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు...
తునికాకు సేకరణదారులకు బోనస్ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తునికాకు సేకరణదారులకు బోనస్ చెల్లింపు ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం సిర్పూర్ నియోజవర్గంలోని కర్జెల్లి అటవీ రేంజ్ చింతలమానేపల్లిలో జరిగిన కార్యక్రమంలో...
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు – మంత్రి కేటీఆర్
వరంగల్ ఎంజీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతికి అన్యాయం చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం ఆయన స్టేషన్...
పీఎం కిసాన్ 13వ విడత: రూ.16,000 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ, ఒక్కో రైతు ఖాతాలో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 13వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అర్హులైన 8...
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ నియామకం
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా నటి ఖుష్బూతో పాటుగా మరో ఇద్దరినీ జాతీయ మహిళా కమిషన్...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: సిసోడియా అరెస్ట్ వ్యవహారంలో సీబీఐపై సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు....
చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం...
తెలంగాణ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్కు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
తెలంగాణ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తన స్వగృహంలో డీఎస్కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో...
హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం అదనంగా మరో 100 ట్రిప్పులు: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
విద్యార్థులకు గుడ్ న్యూస్ అందిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాలేజీల్లో చదివే విద్యార్థులకు బస్సుల అదనపు ట్రిప్పులు ఏర్పాటు...
కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ.. శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం
కర్ణాటకలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర...















































