ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: సిసోడియా అరెస్ట్ వ్యవహారంలో సీబీఐపై సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు....
చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం...
తెలంగాణ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్కు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
తెలంగాణ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తన స్వగృహంలో డీఎస్కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో...
హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం అదనంగా మరో 100 ట్రిప్పులు: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
విద్యార్థులకు గుడ్ న్యూస్ అందిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాలేజీల్లో చదివే విద్యార్థులకు బస్సుల అదనపు ట్రిప్పులు ఏర్పాటు...
కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ.. శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం
కర్ణాటకలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర...
దేశంలో రెండు వేలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, గత 24 గంటల్లో నమోదైన కేసులు ఎన్నంటే?
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,86,202కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక (56), కేరళ (46), మహారాష్ట్ర...
అమరావతి రాజధాని కేసు.. ఏపీ ప్రభుత్వ పిటీషన్లపై మార్చి 28న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుకి సంబంధించిన విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పిటీషన్లపై త్వరగా విచారణ చేపట్టి,...
పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్...
బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ నియామకం
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ, పార్టీ అనుబంధ సంఘాలకు అధ్యక్షుల నియామకంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్...
టాలీవుడ్ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలను కలిసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ కార్నర్ మీటింగ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం...













































