టాలీవుడ్ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలను కలిసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ కార్నర్ మీటింగ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ...
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయలో సోమవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో నేడుమేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ పూర్తి...
మహిళల టీ20 ప్రపంచ కప్: 6వ సారి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో దక్షిణాఫ్రికా ఘనవిజయం
మహిళల క్రికెట్లో తమది అత్యుత్తమ జట్టు అని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా జట్టు రికార్డు స్థాయిలో మహిళల టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. 2018, 2020లోనూ విజేతగా...
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దూకుడు పెంచింది. మద్యం కుంభకోణం కేసులో ఆదివారం ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను...
వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత.. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి కన్నుమూసింది. ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరకు తనువు చాలించింది.ఈ మేరకు నిజాం ఇన్స్టిట్యూట్...
మీ ఆధ్యాత్మిక జీవితం కోసం మీరు చేయవలసిన 5 విషయాలు? – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
దేశంలో గత 24 గంటల్లో మరో 218 కరోనా కేసులు, 154 రికవరీలు నమోదు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి చేరింది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో మరో 218 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,86,017 కు చేరుకుంది. మరోవైపు కరోనా...
దేవుని రాజ్యంలో ఉండాలనే ఆశ నీలో ఉందా? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
బయో ఆసియా-2023: జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక యూనిట్ ఏర్పాటుపై జూబిలెంట్ భార్తియా గ్రూప్ ప్రకటన
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఫిబ్రవరి 24 నుంచి బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2023 (20వ ఎడిషన్) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అతిపెద్ద లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్టెక్ ఈవెంట్...











































