దేవుని రాజ్యంలో ఉండాలనే ఆశ నీలో ఉందా? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
బయో ఆసియా-2023: జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక యూనిట్ ఏర్పాటుపై జూబిలెంట్ భార్తియా గ్రూప్ ప్రకటన
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఫిబ్రవరి 24 నుంచి బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2023 (20వ ఎడిషన్) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అతిపెద్ద లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్టెక్ ఈవెంట్...
హైదరాబాద్లోని రక్షణ శాఖ స్థలాలకు సంబంధించి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు వినోద్ కుమార్ లేఖ
తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ శనివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, నగర విస్తీర్ణం దృష్ట్యా...
రేపటి నుంచి తెలంగాణవ్యాప్తంగా ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం – టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి పార్టీకి పునర్వైభవం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని వదిలి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానం పలికారు....
దేవుడి విగ్రహాలు, ఫోటోలు ఏరోజు శుభ్రపరచాలి? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ భేటీ
ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 25, శనివారం) రాష్ట్రపతి...
గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కేసీఆర్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల శనివారం రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిశారు. వరంగల్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న వైద్య విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నం, ర్యాగింగ్ అంశంపై చర్చించారు. అలాగే తన...
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా...
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు.. రిటైర్మెంట్పై సోనియా గాంధీ పరోక్ష వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? శనివారం ఆమె చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు పరిశీలిస్తే అదే ఉద్దేశంతో ఉన్నట్లు...
ఫిబ్రవరి 27న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, శివమొగ్గ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 27, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11:45 గంటలకు ప్రధాని మోదీ ముందుగా శివమొగ్గ ఎయిర్పోర్ట్ని పరిశీలించి, ఆ తర్వాత ప్రారంభోత్సవం...












































