దేశంలో మరో 169 కరోనా కేసులు నమోదు, రోజువారీ పాజీటివిటీ రేట్ ఎంతంటే?
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 169 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 24, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు ఎంపీ మాగుంట కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ కుంభకోణంలో తనపై, తన కొడుకుపై, వారి సంస్థపై చేసిన ఆరోపణలను...
రాయ్పూర్లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం, పలు కీలక నిర్ణయాలు?
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ లో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్...
యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. స్వామి వారి సేవోత్సవంలో పాల్గొన్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
తెలంగాణలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా నాలుగవ రోజైన శుక్రవారం వటపత్రశాయి అలంకార సేవలో స్వామి వారు ఊరేగారు. ఈ...
బయో ఆసియా-2023 సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్, హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు నిర్వహణ
హైదరాబాద్ నగరం వేదికగా నేటి నుండి బయో ఆసియా-2023 సదస్సు ప్రారంభమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో శుక్రవారం ఉదయం 10 గంటలకు బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2023 (20వ ఎడిషన్)...
విషమంగానే వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి.. పరామర్శించిన గవర్నర్ తమిళిసై
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్లోని నిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. కాగా డాక్టర్ ప్రీతిని ఇక్కడకు...
తెలంగాణలో ముగిసిన గ్రూప్-3 దరఖాస్తు గడువు, ఒక్కో పోస్టుకు పోటీ ఎంతమంది అంటే?
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4, గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్-3 ఉద్యోగాలకు కూడా అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు...
కంటి వెలుగులో 50 లక్షల మార్క్ దాటిన పరీక్షలు, 9,65,249 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండోవ దశ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కంటి వెలుగు కార్యక్రమంలో నిర్వహించిన పరీక్షల సంఖ్య తాజాగా 50...
ఏపీ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్, హాజరైన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాజ్భవన్లో ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి...
కేసీఆరే లేకపోతే తెలంగాణ వచ్చేనా? ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరికి పార్టీ అధ్యక్ష పదవులు వచ్చేనా? – మంత్రి కేటీఆర్
కేసీఆరే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేనా? ప్రతిపక్షాలకు చెందిన ఆ ఇద్దరు నాయకులకు పార్టీ అధ్యక్ష పదవులు వచ్చేనా? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్. గురువారం...












































