వారంలోగా టెండర్లన్నీ పూర్తి కావాలి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశానుసారం ఈ వారం రోజుల్లోగా టెండర్లు పూర్తి కావాలి. అన్ని పనులను గ్రౌండింగ్ చేయాలి. కాంట్రాక్టర్లు రావడం లేదని ఏవేవో కబుర్లు, కారణాలు చెప్పొద్దు. అధికారుల్లో...
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్ భవన్కు వెళ్లి, బాధ్యతల...
వేసవిలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ సజ్జనార్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రానున్న వేసవికాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు...
ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన ట్రాఫిక్ పోలీస్.. అభినందించిన మంత్రి హరీష్రావు, సైబరాబాద్ సీపీ
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ఆరాంగర్ చౌరస్తాలో శుక్రవారం ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అత్యవసర చికిత్సా విధానం పాటించి ఓ...
గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు.. దాడికి గురైన నేతల కుటుంబాలకు పరామర్శ
ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నారా చంద్రబాబు నాయుడు గన్నవరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా దాడిలో గాయపడిన టీడీపీ నేతలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిమాండ్లో...
బీఆర్ఎస్ పార్టీలో చేరిన విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో...
అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ముందే తొలి ఫలితం వచ్చేసింది. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారంతో నామినేషన్ల...
రేపు హైదరాబాద్ రానున్న సుప్రీం సీజేఐ డీవై చంద్రచూడ్.. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫిబ్రవరి 25న హైదరాబాద్ రానున్నారు. ప్రతిష్టాత్మక 'నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) యూనివర్సిటీ ఆఫ్ లా'...
తెలంగాణ ఎంసెట్-2023, పీజీఈసెట్-2023 షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే టీఎస్ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఎంసెట్-2023 షెడ్యూల్ను...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. సీబీఐ విచారణకు హజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం సీబీఐ విచారణకు హజరయ్యారు. ఈరోజు...













































