కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సందర్భంగా.. పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కన్నా...
గన్నవరం ఘటనపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గన్నవరం ఘర్షణల ఘటనపై రాష్ట్ర మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. గురువారం దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఏపీలో సామజిక విప్లవానికి తెరతీశారని, ఎమ్మెల్సీ...
‘అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం’ నినాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది – మంత్రి హరీశ్ రావు
అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు ఆయన గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కంటి వెలుగు...
టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అధ్యక్షుడు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా సంవత్సరం కాలం పైగానే ఉన్నా తాజాగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇటీవలే బీజేపీని వీడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగు దేశం...
ఐపీఎల్ ముంగిట ‘సన్రైజర్స్ హైదరాబాద్’ కీలక నిర్ణయం.. కొత్త కెప్టెన్గా ఏడెన్ మార్క్రమ్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంగిట సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కొత్త కెప్టెన్గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఏడెన్ మార్క్రమ్ను నియమించింది. ఈ మేరకు ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్...
‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్న టాలీవుడ్ హీరో రామ్చరణ్.. ఈ గౌరవం అందుకున్న తొలి తెలుగు నటుడిగా...
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా దేశంలోనే కాక అంతర్జాతీయంగా సంచలనం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్చరణ్, యంగ్...
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం బీఎంఎస్ రూ.800 కోట్లతో కంపెనీ ఏర్పాటు
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే ఎన్నో ఐటీ మరియు ఇతర సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం...
టీడీపీ నేత పట్టాభిని గన్నవరం సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ను గన్నవరం పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయనను గన్నవరం సబ్ జైల్ నుండి భారీ బందోబస్తు నడుమ...
వరంగల్లో ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ యాత్ర.. సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో మనుషులకు...
రాజ్భవన్ చేరుకున్న ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. గన్నవరంలో సీఎం జగన్ ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్కు నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ (రిటైర్డ్) సయ్యద్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు....










































