విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది సభ్యులతో కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు/పాలకమండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 15 మంది సభ్యులతో...
‘చాట్జీపీటీ’కి పోటీగా ‘బార్డ్’ను ప్రకటించిన గూగుల్.. పనితీరుని వివరించిన సీఈఓ సుందర్ పిచాయ్
గూగుల్ కీలక ప్రకటన చేసింది. 'బార్డ్' అనే పేరుతో కొత్త ప్రయోగాత్మక కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ - ఏఐ) చాట్బోట్ను పరిచయం చేసింది. శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత చాట్జీపీటీకి పోటిగా దీనిని...
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. ఈ సందర్భంగా మీనాక్షిని సీఎం...
దేశంలో 100 లోపే కరోనా కేసులు నమోదు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనే కొంత ఎక్కువ
దేశంలో కొత్తగా 100 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 1,29,504 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 89 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
కందుకూరు తొక్కిసలాట ఘటనపై విచారణ ప్రారంభం.. శేషశయనా రెడ్డి కమిషన్ ముందుకు టీడీపీ నేతలు
ఒకప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని కందుకూరులో డిసెంబరు 28న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుని దాదాపు...
మూడవ గ్రామీ అవార్డును గెలుచుకున్న ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రముఖ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ మరోసారి ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు దక్కించుకున్నారు. 2015లో, 2022లో రికీ కేజ్ గ్రామీ మ్యూజిక్ అవార్డును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా లాస్...
ఆర్బీఐ కీలక నిర్ణయం.. త్వరలో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన విశాఖపట్నంలో త్వరలో తన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా విశాఖలో...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హత్ సే హత్ జోడో’ యాత్ర రెండో రోజు షెడ్యూల్ ఇదే…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పూజలు నిర్వహించి "హత్ సే హత్ జోడో" పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత...
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు ఆరోన్ ఫించ్ తెలిపాడు. గత ఏడాది సెప్టెంబర్ లో వన్డే క్రికెట్ నుంచి...
టర్కీ, సిరియాలో భూకంప విలయం.. 4,500 మందికి పైగా మృతి – ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్
టర్కీ, సిరియా దేశాలలో సంభవించిన భూకంపం వల్ల ఇప్పటికే దాదాపు 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉత్పాతంలో వందలాది భవనాలు, ఇళ్ళు పూర్తిగా నేలమట్టమయ్యాయి....














































