ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్
తెలంగాణలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్...
టెన్షన్ తగ్గించుకునే మార్గాలు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “టెన్షన్ తగ్గించుకునే మార్గాలు” గురించి వివరించారు. మనసు క్షేత్రంలో టెన్షన్ పురుగులాంటిందని అన్నారు. దానికి బాధ, దిగులు, ఆందోళన అనే ఆహారం వేస్తే...
ఎగ్ లెస్ ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం నగరంలో మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర...
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు...
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం.. భారీ పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల...
వేములవాడలో మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం
వేములవాడలో మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వేములవాడ...
తెలంగాణలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్ సహా పలు ప్రవేశపరీక్షల తేదీలు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను మంగళవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది....
తెలంగాణ బడ్జెట్పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
తెలంగాణ బడ్జెట్పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. సోమవారం అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ...
దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోంది, దీనిపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలి – పార్లమెంట్లో రాహుల్ గాంధీ
దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఈ మేరకు మంగళవారం ఆయన పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి...














































