తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు, రాబోయే 5 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్లో భాగంగా నిర్వహిస్తున్న మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ మొదటి ఎడిషన్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే 'తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ)'ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
జేఈఈ మెయిన్-2023 తొలి విడత ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (జేఈఈ మెయిన్) 2023, తొలి విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఉదయం సెషన్ 1 ఫలితాలను విడుదల చేసింది....
టర్కీ, సిరియా దేశాలను వణికించిన భూకంపం.. 1600 మందికి పైగా మృతి, వేలమందికి గాయాలు
దక్షిణ టర్కీ మరియు ఉత్తర సిరియాను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన తీవ్ర భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున దక్షిణ టర్కీ మరియు ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం...
తెలంగాణ బడ్జెట్ 2023-24: వైద్య, ఆరోగ్య రంగానికి రూ.12,161 కోట్లు కేటాయింపు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ఉదయం శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం రూ.2,90,396...
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా మార్గనిర్దేశం చేయాలి? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా మార్గనిర్దేశం చేయాలి?” అనే అంశం గురించి మాట్లాడారు. విద్యార్థుల చదువు కోసం లేదా కొత్త ప్రదేశాలుకు...
నీలో ఉన్న అసూయని వదిలేయకపోతే విలువైనవి పోగొట్టుకుంటావు! – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
తుమకూరులో హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్-2023ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ...
ప్రముఖ పర్వతారోహకురాలు, సైక్లిస్ట్ ఆశా మాలవ్యను అభినందించిన సీఎం జగన్.. రూ.10 లక్షల ప్రోత్సాహకం అందజేత
ప్రముఖ సైక్లిస్ట్, పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సైకిల్పై దేశవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్లు...
ఇది ప్రజల బడ్జెట్, వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు హర్షణీయం: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు శాసనసభలో ఈరోజు రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023-24 బడ్జెట్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి...
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. టీఏఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్గా జస్టిస్ గోపాల్రెడ్డి నియామకం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మన్గా జస్టిస్ గోపాల్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది....















































