ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం.. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పులు
ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పులు చేసింది. ఫోర్స్లో చేరాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు ముందుగా ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ)కి హాజరు కావాల్సి ఉంటుంది. ఆ...
మరికాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ, రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మరికాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈరోజు (ఫిబ్రవరి 5, ఆదివారం) ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది....
రేపు జైపూర్ మహాఖేల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించనున్న పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 5, ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు జైపూర్ మహాఖేల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం...
ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచాలి? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
రెవెన్యూ సంబంధిత అంశాలపై పలు జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియోకాన్ఫరెన్స్
రాష్ట్రంలో పేదల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రకటించిన జీవో నెం.58,59,76 ల ఉత్తర్వుల మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి లబ్దిదారులకు పట్టాల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..మధ్యాహ్న భోజన వంట పనివారికి గౌరవ వేతనం రూ. 3,000కి పెంపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వంట పని చేస్తున్న వారికి గౌరవ వేతనం పెంచింది. ఈ మేరకు...
తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే.. ఈ కుటుంబానికి పెద్ద సీఎం కేసీఆర్ – అసెంబ్లీలో...
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీ వేదికగా ఆయన విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...
ప్రముఖ గాయని, పద్మభూషణ్ వాణీ జయరామ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ వాణీ జయరామ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. 14 భాషల్లో వేయికిపైగా సినిమాల్లో 20 వేలకు పైగా...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలే తెలంగాణకు బదిలీ చేయబడిన ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్...
ఫిబ్రవరి 6న ములుగు నుండి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర,
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ‘భారత్ జోడో యాత్ర’ జనవరి 30వ తేదీన జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్లో ముగిసిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో...














































