Home Search
ద్రౌపది ముర్ము, - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు నేడు ఢిల్లీలో ప్రధాని మోదీ వీడ్కోలు విందు
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 22, శుక్రవారం) సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలోని హోటల్ అశోక్ లో వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. భారతదేశ అత్యున్నత...
ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు
దేశంలో ఎన్నికల వేడి రాజకీయాలను హీటెక్కిస్తుండగా.. మోడీ ప్రభుత్వం హయాంలో జరిగే ఆఖరి బడ్జెట్ సమావేశాలపై అంతా ఆసక్తి నెలకొంది.మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో అన్న...
ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం.. కేంద్రం తీరుపై విపక్షాల ఆగ్రహం, బహిష్కరించిన 20 పార్టీలు
భారతదేశం యొక్క నూతన పార్లమెంట్ భవనం ఆదివారం (మే 28, 2023) ప్రారంభించబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. అయితే దీనిపై దేశంలోని అత్యధిక ప్రతిపక్ష పార్టీలు తీవ్ర...
రేపే బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం.. భారత ప్రతినిధిగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాజరు
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (శనివారం, మే 6, 2023) జరగనున్న ఈ వేడుకకు లండన్ లోని చారిత్రాత్మక వెస్ట్మిన్స్టర్ అబే చర్చి వేదిక కానుంది. ఏడో...
వివిధ విభాగాల్లో తెలంగాణకు 13 జాతీయ అవార్డులు.. అధికారులకు సీఎం కేసీఆర్ అభినందనలు
పచ్చదనం మరియు పరిశుభ్రతతో సహా 46 జాతీయ గ్రామ పంచాయతీ అవార్డులలో తెలంగాణ సోమవారం 13 అవార్డులను అందుకుంది. దీనిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి దేశ అత్యున్నత మూడో పురస్కారమైన 'పద్మభూషణ్' అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది...
రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి, హాజరైన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి
భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయిన 'పద్మశ్రీ' అవార్డులను బుధవారం రాత్రి న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఆస్కార్-విజేత, ప్రముఖ టాలీవుడ్ సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి పద్మశ్రీ...
శ్రీ రామనవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
శ్రీ రామనవమి పర్వదిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ శ్రీ రామచంద్ర జీవితం ప్రతి యుగంలో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు....
హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయం ఇకపై ఏడాది పొడవునా ప్రజలు సందర్శనకు అనుమతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,...
రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ అవార్డులు-2023 ప్రదానోత్సవం
దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్...