Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జీషీట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ బీజేపీపై విమర్శల దాడి పెంచింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ బీజేపీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ...
మునుగోడు ఉప ఎన్నిక: మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్, నోటీసులు జారీ చేసిన ఈసీ
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు...
అయోధ్య రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి – శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్
అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి ఉండనుంది. ఈ మేరకు శ్రీ...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గానూ ఒకే విడతలో నవంబర్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్...
అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్ – టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్...
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ...
దేశంలోని రైతులకు గుడ్ న్యూస్, ఆరు రకాల రబీ పంటలపై కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
దేశంలోని రైతులకు గుడ్ న్యూస్ అందింది. దేశవ్యాప్తంగా 2023-24 మార్కెటింగ్ సీజన్లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర...
వైఎస్సార్సీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ నేతలపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలు, శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ...
అక్టోబర్ 17న పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్-2022, పీఎం కిసాన్ 12వ విడత నిధులు విడుదల
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క పన్నెండవ విడత నిధులు అక్టోబర్ 17, సోమవారం విడుదల కానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటుగా జరిగే “పీఎం...
ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప, ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?, కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఇటీవలే మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ.22,000 కోట్లను...