Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
దేశవ్యాప్తంగా రిజర్వేషన్లలో 50% పరిమితి ఎత్తేయాలి – బీహార్ సీఎం నితీశ్ కుమార్ డిమాండ్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం కోటాను సుప్రీంకోర్టు సమర్థించడంపై ఆయన మంగళవారం దీనిపై...
కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తారు, కానీ చిరు వ్యాపారులకు మాత్రం సాయం శూన్యం – రాహుల్...
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ జోడో యాత్ర 55వ...
గుజరాత్ లో ఘోర ప్రమాదం, సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో 132 మంది మృతి
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే 132 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర...
రూ. 100 కోట్లు ఇస్తామన్నా అమ్ముడుపోకుండా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హీరోలుగా నిలబడ్డారు – సీఎం కేసీఆర్
నల్గొండ జిల్లాలోని ఉపఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనున్న క్రమంలో ప్రచారానికి సమయం మరో రెండు రోజులే మిగిలి ఉంది. ఈ రెండు రోజుల పాటు బహిరంగసభలు, సమావేశాలతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి....
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్ - యూసీసీ) అమలు కోసం ఉన్నతస్థాయి కమిటీ...
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జీషీట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ బీజేపీపై విమర్శల దాడి పెంచింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ బీజేపీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ...
మునుగోడు ఉప ఎన్నిక: మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్, నోటీసులు జారీ చేసిన ఈసీ
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు...
అయోధ్య రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి – శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్
అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి ఉండనుంది. ఈ మేరకు శ్రీ...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గానూ ఒకే విడతలో నవంబర్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్...
అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్ – టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్...