Home Search
నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రాలకు రెమిడెసివిర్ కేటాయింపులు నిలిపివేస్తున్నాం: కేంద్ర ప్రభుత్వం
కరోనా చికిత్సలో భాగంగా ఎమర్జెన్సీ కేసులలో రెమిడెసివిర్ ఇంజక్షన్లు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా ఇటీవల రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే రెమిడెసివిర్ కేటాయింపుల...
సీబీఐ నూతన డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియామకం
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ గా విధులు...
పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమనేత సుందర్లాల్ బహుగుణ కన్నుమూత
ప్రఖ్యాత పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నాయకుడు సుందర్లాల్ బహుగుణ కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిన అనంతరం చికిత్స కోసం మే 8న రిషికేశ్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో...
కరోనాతో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
సీనియర్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. ఎంపీ రాజీవ్ సతావ్ కి గత ఏప్రిల్ 22న కరోనా పాజిటివ్ గా తేలడంతో...
తెలంగాణకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కోటా పెంపుకు కేంద్రం నిర్ణయం
కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి...
దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్, ఐదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
లక్ష్యదీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో తౌక్టే తుఫాన్ దూసుకొస్తోంది. మరో ఆరు గంటల్లో తౌక్టే తుఫాన్ తీవ్రమైన తుఫానుగా, తర్వాత 12 గంటలలో చాలా తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం...
పీఎం కిసాన్ 8వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 8వ విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,50,67,601 మంది రైతులకు రూ.20000 వేల కోట్లకు పైగా...
పీఎం కిసాన్ పథకం: నేడే రైతుల ఖాతాల్లోకి 8వ విడత కింద 2 వేలు జమ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క ఎనిమిదో విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9.5 కోట్లమందికిపైగా రైతులకు రూ.19 వేల కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ మే 14,...
తెలంగాణలో రెండోడోసు కరోనా వ్యాక్సిన్ మాత్రమే, మొదటిడోసు తాత్కాలికంగా నిలిపివేత
తెలంగాణ రాష్ట్రంలో మే 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా రెండో డోసు కరోనా వ్యాక్సిన్ మాత్రమే అందించనున్నారు. వ్యాక్సిన్ డోసుల కొరత దృష్ట్యా అప్పటివరకు...