Home Search
నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి, రేపే ప్రమాణస్వీకారం
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి పేరు ఖరారైంది. శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరియు ఇతర బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో డెహ్రాడూన్లో జరిగిన బీజేపీ...
ప్రైవేట్ ఆసుపత్రులు వినియోగించుకోలేని వ్యాక్సిన్స్ రాష్ట్రాలకు కేటాయించండి, ప్రధానికి సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వ్యాక్సినేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. కరోనాపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు...
దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 88 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దేశంలో జూన్ 21, సోమవారం నాడు ఒక్కరోజే 88.09 లక్షల మందికి కరోనా...
భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ కన్నుమూత
భారత దిగ్గజ స్ప్రింటర్, ఫ్లయింగ్ సిఖ్గా పేరు గాంచిన మిల్కాసింగ్ (91) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మే 20వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో...
2021-22 ఖరీఫ్ సీజన్ : పంటల కనీస మద్దతు ధరలు పెంపు
దేశవ్యాప్తంగా 2021-22 మార్కెట్ సీజన్లో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల...
దేశంలో ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్: జనాభా, కేసుల తీవ్రత ఆధారంగా వ్యాక్సిన్స్ కేటాయింపు
దేశంలో కేంద్రీకృత ఉచిత వ్యాక్సినేషన్ విధానం కింద అన్ని వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తామని సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే....
రాష్ట్ర అవతరణ దినోత్సవం: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి, ప్రధాని
తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన...
కరోనా ఎఫెక్ట్ : సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి వార్షిక పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి...
కరోనాతో అనాథలైన పిల్లలకు పీఎం కేర్స్ ద్వారా సాయం, రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్దతు ఇవ్వడానికి తీసుకోవలసిన చర్యలపై శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
రాష్ట్రాలకు రెమిడెసివిర్ కేటాయింపులు నిలిపివేస్తున్నాం: కేంద్ర ప్రభుత్వం
కరోనా చికిత్సలో భాగంగా ఎమర్జెన్సీ కేసులలో రెమిడెసివిర్ ఇంజక్షన్లు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా ఇటీవల రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే రెమిడెసివిర్ కేటాయింపుల...