Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పనులకు సంబంధించిన పైలాన్ ను కూడా కూడా సీఎం జగన్...
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పర్యవేక్షణ, నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర...
ఏపీలో 3 గంటలవరకు జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు, 53.57 శాతం పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రకాశంలో అత్యధికంగా 64.31 శాతం...
విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడ నగరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఉదయం 11:01 నిమిషాలకు కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల...
ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడంలో భాగంగా ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో బుధవారం...
వైఎస్ఆర్ చేయూత పథకం: 2.72 లక్షల మహిళలకు రూ.510 కోట్లు అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఆగస్టు 12 న “వైఎస్ఆర్ చేయూత” పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన...
ఏపీలో 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ల జాబితా ఇదే …
రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు కొత్తగా 56 బీసీ కార్పోరేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ...
సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా సిబ్బంది సేవలను గుర్తిస్తూ, వారిని ప్రోత్సహించేలా ప్రజలంతా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు...
అమరావతి ప్రాంత రైతులు: వార్షిక కౌలు రూ.158 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి నిర్మాణానికి భూసేకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుకు సంబంధించి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు వార్షిక కౌలు మరియు రెండు నెలల పెన్షన్ను...
ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 న జాతీయ జెండాను ఎగురవేసేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల పేర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్య్ర...