Home Search
నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రాల విద్యుత్ శాఖలకు కేంద్రం కీలక ఆదేశాలు
దేశంలో కరోనా మహమ్మారిని పారద్రోలుతూ కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతూ దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో...
కరోనా నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడియో సందేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 4, శనివారం సాయంత్రానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి పెరిగినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ...
కరోనాపై పోరుకు తెలుగు చిత్ర పరిశ్రమ విరాళాల వెల్లువ
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59,...
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు...
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ -19(కరోనా వైరస్) ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మార్చ్...
జనతా కర్ఫ్యూ: హైదరాబాద్ మెట్రో సేవలు బంద్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. జనతా కర్ఫ్యూ లో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు మెట్రో రైలు సేవలు...
జనతా కర్ఫ్యూ: ఏపీలో ఆదివారం నాడు ఆర్టీసీ బస్సుల నిలిపివేత
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తుండడంతో బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 20...
లోక్సభ, రాజ్యసభ మార్చ్ 11వ తేదీకి వాయిదా
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ...
రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 25, మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్,...
భారత్లో డోనాల్డ్ ట్రంప్ అధికారిక షెడ్యూల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారతదేశ పర్యటనకు వస్తున్నారు. ఫిబ్రవరి 24,25 తేదీల్లో రెండు రోజులపాటు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తారు. ముందుగా వైట్ హౌస్ నుంచి తన సతీమణి...