Home Search
నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర బడ్జెట్ 2020-21 – లైవ్ అప్డేట్స్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ప్రజలు ఎంతో ఆశక్తి ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2020-21 ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు....
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహణ
జనవరి 31, శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్,...
మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్ఘాట్ వద్దకు చేరుకొని, రాజ్ఘాట్పై పుష్పగుచ్చం...
బీజేపీలో చేరిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జనవరి 29, బుధవారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆమె బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ...
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇకపై జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ముందుగా విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో గురువారం ఉదయం జనసేన, బీజేపీలకు చెందిన కీలక...
రాజధానిపై రాష్ట్రపతికి లేఖ రాసిన ప్రవాసాంధ్రులు
రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు 21 రోజులుగా ఆందోళనలు చేసున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు నుంచి అమరావతి రైతులకు మద్దతు లభించింది....
పెరిగిన రైల్వే ఛార్జీలు
గత కొన్ని రోజులుగా రైల్వే ఛార్జీలు పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వేల ఆదాయంలో ఇటీవల గణనీయంగా మార్పులు...
సీడీఎస్గా జనరల్ బిపిన్ రావత్ నియామకం
భారత తొలి మహా దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. ఆర్మీ చీఫ్గా బిపిన్ రావత్ పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో...
రాజధాని అమరావతిలోనే ఉంచాలంటూ కన్నా మౌన దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిసెంబర్ 27, శుక్రవారం నాడు రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ...
29న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మెజారిటీ స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు...