Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ సాయం.. పెద్దన్న పాత్ర పోషిస్తోందని ప్రశంసించిన మాజీ క్రికెటర్ జయసూర్య
స్వాతంత్ర్యం తర్వాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంకకు సహాయం పంపినందుకు భారత ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య. ఈ...
పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే ప్రధాని...
నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమవనున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సమావేశం కానున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాజధాని వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో...
నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. హైదరాబాద్లో శోభాయాత్రను ప్రారంభించనున్న బండి సంజయ్
నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో వేడుకలు జరగనున్నాయి. ఈ ఉదయం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్...
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్.. కేంద్రంలోని కీలక నేతలతో వరుస సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజధాని ఢిల్లీ వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సుమారు గంట సేపు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, డీఏ, డీఆర్ 3 శాతం పెంపు, 34 శాతానికి చేరిక
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) మరియు పెన్షనర్లకు డియర్నెస్...
తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ రైతుల తరపున కాంగ్రెస్ కొట్లాడుతుంది: రాహుల్ గాంధీ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై గత కొన్ని రోజులుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఏ వరి ధాన్యం అందుబాటులో...
గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం తలైగావ్లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్ళై...
దేశంలో ఉచిత రేషన్ పంపిణీని సెప్టెంబర్ వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. ఈ పథకం కింద, అవసరమైన వారికి ఉచిత ఆహార ధాన్యం అందించబడుతుంది. పేద...
దేశంలో మరో 21 కొత్త సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు రక్షణశాఖ అనుమతి
దేశవ్యాప్తంగా 21 కొత్త సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయటానికి రక్షణశాఖ అనుమతి ఇచ్చింది. మొత్తంగా దేశంలో 100 కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో, రక్షణ మంత్రిత్వ శాఖ NGOలు, ప్రైవేట్...