Home Search
పోలవరం - search results
If you're not happy with the results, please do another search
వైసీపీ 100 రోజుల పాలనపై నివేదిక విడుదల చేసిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో వైసీపీ 100 రోజుల పాలనపై జనసేన పార్టీ రూపొందించిన నివేదికను విడుదల చేసారు. ఈ నివేదికలో వైసీపీ...
వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ పుస్తకం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఒక్కో అంశాన్ని ప్రజలకు అందించేలా ప్రయత్నాలు...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 4న ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...
సెప్టెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 4న జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించినా ప్రతిపాదనలను...
ఢిల్లీ వెళ్లిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 26 సోమవారం నాడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఉదయం 11 గంటలకు నక్సలిజం పై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు....
అమెరికా టూర్ ముగించుకుని తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని శనివారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని, అక్కడి...
జగన్ ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పటి జగన్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో...
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. నవయుగ కంపెనీ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్కో ఇటీవలే జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్...
మోడీ, అమిత్ షా ను సంప్రదించాకే నిర్ణయాలు
వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని నరేంద్రమోడీ, హోం...
తెరుచుకున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ లకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో వరద నీరు వస్తుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో...