Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
ఐపీఎల్-2022 షెడ్యూల్ విడుదల, మార్చి 26న తొలి మ్యాచ్, మే 29న ఫైనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ప్రారంభానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 (15వ సీజన్) షెడ్యూల్ ను బీసీసీఐ ఆదివారం నాడు విడుదల...
ఇండియా vs శ్రీలంక ఫస్ట్ టెస్ట్: 100వ టెస్టులో 8000 పరుగుల మైలురాయి చేరుకున్న విరాట్ కోహ్లీ
100 టెస్టులు ఆడిన 12వ భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్ లో 100వ టెస్ట్ మ్యాచ్ని స్మరించుకుంటూ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)...
శ్రీలంకతో జరిగే టెస్ట్, టీ20 సిరీస్ లకు భారత్ జట్లు ఇవే…
త్వరలో స్వదేశంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య 3 టీ20ల సిరీస్, 2 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. లక్నో, ధర్మశాలల్లో ఫిబ్రవరి 24, 26, 27 తేదీల్లో...
భారత్ టెస్టు జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ నియామకం
భారత్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం నాడు ప్రకటించింది. శ్రీలంక తో సిరీస్ కోసం భారత్ టెస్ట్ జట్టు ప్రకటన...
భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్: వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్, వాషింగ్టన్ స్థానంలో కుల్దీప్ యాదవ్
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మూడు టీ20లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే...
ఐపీఎల్ మెగా వేలం-2022: తొలిరోజున 10 ప్రాంఛైజీలు దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్ళే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2022 పక్రియ బెంగళూరులో జరుగుతుంది. నేడు, రేపు (ఫిబ్రవరి 12, 13) రెండ్రోజుల పాటుగా ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ మెగా వేలంలో మొత్తం 590...
ఐపీఎల్-2022 ఆటగాళ్ల మెగావేలం ప్రక్రియ తేదీలు, సమయం ఖరారు, ఎప్పుడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ తేదీలను మరియు సమయం షెడ్యూల్ ను మంగళవారం నాడు ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ...
ఇండియా vs వెస్టిండీస్ ఫస్ట్ వన్డే: చారిత్రక 1000వ వన్డే మ్యాచ్ను గెలుచుకున్న భారత్
ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ బోణీ చేసింది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (ఆదివారం) జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత జట్టుకు ఓవరాల్...
టీమిండియాపై కరోనా పంజా.. విండీస్ తో తొలివన్డేకు ముందు షాక్
భారత్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఫిబ్రవరి 6న జరగనున్న భారత్- వెస్టిండీస్ తొలి వన్డే ముందు భారత జట్టులోని కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారనే విషయం ఒక్కసారిగా కలకలం రేపింది....
ఐపీఎల్-2022 మెగా వేలం : 590 మంది ఆటగాళ్లతో తుదిజాబితా విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా...