Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్: రోహిత్, కోహ్లీ, జడేజా, బుమ్రాకు ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్లలో ఎవరున్నారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2022–2023 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్ల కింద మొత్తం 26 మంది ఆటగాళ్ల వార్షిక...
ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తోలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల...
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం.. పదవికి రాజీనామా, బోర్డు ఆమోదం
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జై...
సచిన్ చేతుల మీదుగా.. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల టీ20 జట్టుకు రేపు బీసీసీఐ సత్కారం
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల టీ20 జట్టుకు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత అండర్ 19 వుమెన్స్ టీమ్ను ఘనంగా...
మహిళల అండర్-19 టీ-20 వరల్డ్ కప్ గెలుచుకున్న ఇండియా.. ఫైనల్లో ఇంగ్లాండ్పై విజయం, రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన...
భారత మహిళల క్రికెట్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం నమోదైంది. ఇప్పటివరకు వన్డేల్లో కానీ, టీ-20ల్లో కానీ ఒక్కసారి కూడా ప్రపంచ కప్ను గెలుచుకోలేకపోయిన అమ్మాయిలు ఆ లోటును భర్తీ చేస్తూ తొలిసారిగా మహిళల...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడే ఐదు జట్లు ఇవే, మొత్తం బిడ్ ద్వారా బీసీసీఐకి రూ.4669.99 కోట్లు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే ఐదు ప్రాంచైజీలు/జట్లను బీసీసీఐ బుధవారం...
5 సభ్యులతో కొత్త సెలక్షన్ కమిటీ ప్రకటించిన బీసీసీఐ, చేతన్ శర్మకే మరోసారి చైర్మన్ గా అవకాశం
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం నూతన ఆల్-ఇండియా సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ నియామకాలను ప్రకటించింది. చేతన్ శర్మ, శివ సుందర్ దాస్, సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్...
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ప్రకటన
టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ కు శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయాలయిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీకి వెళ్తుండగా రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ...
శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, శ్రీలంక జట్ల మధ్య జనవరి 3, 5, 7 తేదీల్లో మూడు టీ20ల సిరీస్, జనవరి 10, 12, 15 తేదీల్లో మధ్య వన్డేల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ...
బంగ్లాతో మూడో వన్డేకి కెప్టెన్ గా కేఎల్ రాహుల్, కుల్దీప్ కు చోటు, రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ...
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే రేపు (డిసెంబర్ 10, శనివారం) ఉదయం 11.30 గంటల నుంచి జరగనుంది. బంగ్లాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో భారత్ జట్టు పరాజయం పాలవగా,...