Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం నాడు ప్రకటించింది. భారత్ యొక్క అంతర్జాతీయ హోమ్ సీజన్ 2022-23 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో మూడు...
కామన్ వెల్త్ గేమ్స్-2022: భారత్ మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ
ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు 2022 కామన్ వెల్త్ గేమ్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్ వెల్త్ గేమ్స్-2022 కోసం టీమ్...
నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, కోహ్లీ, సెహ్వాగ్, రైనా!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. అలాగే...
వెస్టిండీస్ తో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా శిఖర్ ధావన్...
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో ట్రినిడాడ్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగే...
ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ టెస్టు అనంతరం జూలై 7,9, 10 తేదీల్లో మూడు టీ20లు, జూలై 12,14,17 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్...
భారత్లో క్రికెట్ అనేది ఒక మతం, అది డబ్బుకి సంబంధించినది కాదు – బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
భారత్లో క్రికెట్ అనేది ఒక మతం, అది డబ్బుకి సంబంధించినది కాదని పేర్కొన్నారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఈ మేరకు ఐపిఎల్...
బీసీసీఐ కీలక నిర్ణయం, మాజీ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లు పెంచుతున్నట్టు ప్రకటన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం కీలక ప్రకటన చేసింది. మాజీ క్రికెటర్లు (పురుషులు, మహిళలు) మరియు మాజీ అంపైర్ల నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 900 మంది...
ఐపీఎల్-2022లో అత్యుత్తమ గేమ్స్ అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్ కు బీసీసీఐ భారీ నజరానా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు...
సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్: భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా కేఎల్ రాహుల్
సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జూన్ 9, 12, 14, 17, 19వ...
ఐపీఎల్: ఫైనల్ మ్యాచ్ టైం మార్పు, రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుందన్న బీసీసీఐ
భారత క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. దీనిప్రకారం, ఐపీఎల్...