Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
విరాట్ కోహ్లీ గొప్ప నాయకుడు – ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే టెస్టు క్రికెట్ కు ఆదరణ పెరిగిందని పేర్కొన్నాడు. తన నాయకత్వ పటిమతో విరాట్...
IPL కొత్త టీమ్ ‘అహ్మదాబాద్’ సారథిగా.. హార్దిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో.. ఈసారి కొత్తగా ఎంటర్ అవుతున్న టీమ్స్ అహ్మదాబాద్, లక్నో. అయితే, మెగా వేలానికి ముందు ఒక్కొక్క టీం ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ ఈ ఫ్రాంచైజీలకు...
భారత దిగ్గజాలను అధిగమించిన.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఓడినప్పటికీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం రికార్డుల మోత మోగించాడు. ఈ ఒక్క మ్యాచ్తో ముగ్గురు భారత దిగ్గజాల రికార్డులను విరాట్ కోహ్లీ బద్దలు...
భారత అండర్-19 జట్టుపై కరోనా పంజా.. కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా ఆరుగురికి పాజిటివ్
అండర్-19 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత యువ జట్టుపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్ దశలో భాగంగా బుధవారం గ్రూప్-బిలోని ఐర్లాండ్తో మ్యాచ్ జరగాల్సి ఉంది....
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుండి తప్పుకున్న వివో – కొత్త స్పాన్సరర్ గా టాటా
చైనా మొబైల్ కంపెనీ వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సరర్గా తప్పుకుంది. ఇకనుంచి ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సరర్గా టాటా గ్రూప్ వ్యవహరించనుంది. వివో స్థానంలో టాటా రెండేళ్లకు లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను...
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 : 15 మందితో కూడిన భారత జట్టు ఎంపిక
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 న్యూజిలాండ్ లో మార్చి 4, 2022 నుండి ఏప్రిల్ 3, 2022 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే భారత్ జట్టును...
అండర్-19 ప్రపంచకప్ 2022 : 17 మందితో కూడిన భారత జట్టు ఎంపిక
వెస్టిండీస్ వేదికగా జనవరి 14, 2022 నుండి ఫిబ్రవరి 5, 2022 వరకు ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే భారత్...
కెప్టెన్సీ విషయంలో సరైన సమాచారం ఇవ్వలేదు – కోహ్లీ
కెప్టెన్సీ విషయంలో మొదలైన గొడవ భారత క్రికెట్ ను కుదిపేస్తోంది. కెప్టెన్సీపై కోహ్లీని సంప్రదించే నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే. వన్డేలకు కొత్త కెప్టెన్ గా...
ఎన్సీఏ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్ కొత్త బాధ్యతలు
భారత మాజీ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా నియమితులయ్యారు. 47 ఏళ్ల లక్ష్మణ్ను గత నెలలో భారత క్రికెట్ బోర్డు అతడిని NCA క్రికెట్ డైరెక్టర్గా నియమించింది....
భారత్ Vs న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ : గాయంతో కెఎల్ రాహుల్ ఔట్, జట్టులోకి సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నవంబర్ 25 నుంచి 29 వరకు కాన్పుర్ లో తొలి టెస్టు, డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబయిలో...