Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులకు 10 లక్షల చెక్కు అందజేసిన హోంమంత్రి సుచరిత
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ "ఈరోజు గుంటూరు జిల్లా...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: స్కూళ్లు 6 రకాలుగా వర్గీకరణ, పోలవరం నిర్వాసితులకు అదనంగా ప్యాకేజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 6, శుక్రవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 6, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...
ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం, జూలై 12 నుంచి ఆన్లైన్ క్లాసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నాడు విద్యాసంస్థల్లో నాడు-నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే …
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్...
కరోనా వ్యాక్సినేషన్ లో రికార్డ్, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 20 ఆదివారం నాడు చేపట్టిన మెగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 13 లక్షల మందికి పైగా (13,72,481) కరోనా వ్యాక్సిన్ వేసి సరికొత్త రికార్డ్ సృష్టించిన సంగతి...
ఏపీలో కర్ఫ్యూ : సడలింపు సమయం సాయంత్రం 6 గంటల వరకు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూ విధింపు గడువు జూన్ 20తో ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపులలో మార్పులు...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ (ప్రజా వ్యవహారాలు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం జూన్ 18వ...