Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో కోవిడ్ తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు, ఎక్స్గ్రేషియాకు అర్హతలివే…
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరుపై రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే....
ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధకు 5 కోట్ల విరాళం అందించిన కియా మోటార్స్
కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలకు మద్ధతుగా తాజాగా కియా మోటర్స్...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మే 20, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయింది. బడ్జెట్ సమావేశం ప్రారంభం అయిన వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి...
అర్చకులు, ఇమామ్, మౌజమ్ ల గౌరవ వేతనం పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 4 న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని అర్చకులు, ఇమామ్ లు, మౌజమ్ లు, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుకు ఆమోదం...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మధ్యాహ్నం 12 తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 4, మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు అంశాలపై కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11.30 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు...
ఏపీలో మాస్కు ధరించని వారికీ రూ.100 ఫైన్, థియేటర్లతో 50 శాతం సీటింగ్ సామర్ధ్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి...
ఏప్రిల్ 22న ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 22, గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
వాలంటీర్లకు శుభవార్త అందించిన ఏపీ ప్రభుత్వం, ఉగాది రోజున సత్కారం
రాష్ట్రంలో వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగాది రోజున...
ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) నీలం సాహ్ని గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31, 2021 తో ముగిసింది....