Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సభలో వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు కొనసాగాయి. నివర్ తుఫాన్ బాధిత రైతులకు వెంటనే...
ఏపీ కేబినెట్ నిర్ణయాలు: 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, శుక్రవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంగీతానికి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలకు గుర్తుగా నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు ఆయన పేరుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీలో చర్చించే అంశాలపై కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్...
తీవ్రంగా దూసుకొస్తున్న నివర్ తుఫాన్, తమిళనాడు సహా ఏపీలో భారీ వర్షాలు
నివర్ తుఫాన్ తీవ్రంగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండే తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ ప్రభుత్వాల యంత్రాంగాలు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నాయి. మరికొద్ది గంటల్లో నివర్ అతి తీవ్ర తుపాన్గా...
రేపే తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం, నది స్నానాలకు అనుమతి లేదు
తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20, శుక్రవారం నుంచి ప్రారంభమై డిసెంబర్ 1, మంగళవారం వరకు 12 రోజులపాటుగా కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈరోజు మంత్రి...
నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులైన మహిళలకు నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ అంశంపై గురువారం...
బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి, ఏపీలో అన్ని జిల్లాల్లో అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రి బిల్లు 1000 రూపాయలు దాటితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స అందించే కార్యక్రమాన్ని మిగిలిన జిలాల్లో కూడా మంగళవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
జనవరి 1 నుంచి ఇంటింటికి నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరా, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని ఒకటో బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు...