Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
విశాఖలో హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చిన అమెరికా
అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్మెన్తో పాటు, కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...
జగనన్న విద్యాదీవెన: డిసెంబర్ 30 వరకు రెన్యువల్స్ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన” పేరుతో ఓ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా...
రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటనతో తెలుగు సినీపరిశ్రమకు ఊరట, హర్షం వ్యక్తం చేసిన పలు సినీసంస్థలు
తెలుగు సినీపరిశ్రమకు ఉరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సినీ పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలు టాలీవుడ్ నిర్మాణ...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్...
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం, పలు కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక...
బీసీ సంక్రాంతి వేడుక: 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ లు, 672 మంది డైరెక్టర్లు ప్రమాణం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నాడు బీసీ సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ...
ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి పురుగు మందుల అవశేషాలే కారణం?
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల శాంపిల్స్ పై...
ఈ నెల 18 న భేటీ కానున్న ఏపీ కేబినెట్, పలు అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి...
జగనన్న జీవక్రాంతి: రూ.1868 కోట్లతో 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "జగనన్న జీవక్రాంతి" పథకాన్ని ప్రారంభించారు. ఈ...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సభలో వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు కొనసాగాయి. నివర్ తుఫాన్ బాధిత రైతులకు వెంటనే...