Home Search
టీడీపీ - search results
If you're not happy with the results, please do another search
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు తప్పుపట్టిన యనమల
టీడీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఈ రోజు అమరావతిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింగపూర్ లో పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...
చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. దళితులను దూషించడం తో సహా మరికొన్ని కేసుల ఎదురుకుంటున్న చింతమనేని గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి...
‘చలో ఆత్మకూరు’ రద్దు చేసే ప్రసక్తే లేదు
చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళుతున్న తనను గృహ నిర్బంధం చేయడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులను నిర్బంధిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక చీకటి రోజు...
హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణం
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ప్రదేశ్...
చంద్రబాబు గృహ నిర్బంధం, రాత్రి వరకు నిరాహారదీక్ష
చలో ఆత్మకూరు కార్యక్రమ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి, ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్...
పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉంది – డీజీపీ గౌతమ్ సవాంగ్
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇటువంటి సమయంలో ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని సవాంగ్...
పల్నాడు బాధితులను తరలిస్తామంటున్న పోలీసులు
గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధిత పునరావాస శిబిరంలో ఉన్న వ్యక్తులను వారి సొంత ఊర్లకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధమని పోలీసులు ముందుకు వచ్చారు. టీడీపీ పార్టీ రేపు చలో ఆత్మకూరు...
అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడ ఇవ్వలేదు
వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. నాయకుడు అంటే ఎలా ఉండాలో జగన్ చూపిస్తున్నాడని, తుగ్లక్...
ఇస్రో కు దేశమంతా అండగా ఉంది- సీఎం జగన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడంతో దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్...
తూర్పు గోదావరి జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో పరాజయం తరువాత డీలా పడిన నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపి, తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం...