Home Search
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు - search results
If you're not happy with the results, please do another search
‘మే డే’ సందర్భంగా.. కార్మిక, కర్షకులకు సీఎంలు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వీరిరువురూ ట్విట్టర్ ద్వారా సందేశాలను ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...
నేడే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నూతన...
మే 4న ఢిల్లీలో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నిమిత్తం పార్టీ కార్యకలాపాలకు జాతీయ స్థాయి కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో...
దేశంలోనే అతి పెద్ద 125 అడుగుల డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, హాజరైన ప్రకాశ్...
హైదరాబాద్ నగరం మధ్యన ఉన్న హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తుగల దేశంలోనే అతి పెద్దదైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. బాబాసాహెబ్ అంబేడ్కర్...
ట్యాంక్బండ్ సమీపంలో.. దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, నేడు ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. నేడు హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరంలో ఆయన పేరుపై ఏర్పాటు చేసిన స్మృతివనం ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా దేశంలోనే...
ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం కాని సమస్యంటూ ఉండదు – సీఎం కేసీఆర్
ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం కాని సమస్యంటూ ఉండదని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు సంఘం...
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు....
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు...
సీఎం కేసీఆర్ను కలిసిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, కీలక చర్చలు
తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ మేరకు...
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ మరియు మహారాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్ల నియామకం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఆ...