Home Search
కేఎల్ రాహుల్ - search results
If you're not happy with the results, please do another search
రెండో వన్డేలో వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత బౌలింగ్ తో విండీస్...
ఇండియా vs సౌతాఫ్రికా రెండో వన్డే.. రిషభ్ పంత్ రికార్డ్ హాఫ్ సెంచరీ
టీమిండియా కీపర్ రిషబ్ పంత్ సౌతాఫ్రికా గడ్డపై నయా రికార్డ్ సాధించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 71 బంతుల్లో.. 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు...
ఇండియా vs సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ హైలైట్స్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడవ రోజు ఆటలో పూర్తిగా బౌలర్లు హవా సాగింది. మహ్మద్ షమి (5/44) కెరీర్లో ఆరోసారి ఐదు వికెట్లు సాధించి సఫారీల పని...
రోహిత్ శర్మకు టీ20 పగ్గాలు, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత్ జట్టు ఇదే…
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
లార్డ్స్ టెస్టులో భారత్ జట్టు సంచలన విజయం, సిరీస్లో 1-0 ఆధిక్యం
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 151 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో...
బీసీసీఐ 2020–2021 వార్షిక వేతనాల కాంట్రాక్ట్ జాబితా విడుదల
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను గురువారం నాడు ప్రకటించింది. అక్టోబర్ 2020 నుండి సెప్టెంబర్ 2021 వరకు టీమ్ ఇండియా (సీనియర్...
భారత్ Vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్: 19 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 12 నుంచి మార్చి 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇంగ్లాండ్ తో తలపడే 19...
భారత్-ఆస్ట్రేలియా: మొదటి టీ20లో భారత్ ఘనవిజయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా కాన్ బెర్రా లోని మానుక ఓవల్ స్టేడియంలో శుక్రవారం నాడు జరిగిన తోలి టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది....
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు: టెస్టులు, వన్డేలు, టీ20 లకు ఎంపికైంది వీళ్ళే…
నవంబర్ 27, 2020 నుంచి జనవరి 19, 2021 వరకు జరగబోతే ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత జట్టు 4 టెస్టులు,...
ఐపీఎల్ 2020: స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 12 లక్షల జరిమానా
ఐపీఎల్-2020 లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 24, గురువారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టి20 మ్యాచులో స్లో...