Home Search
క్రికెట్ మ్యాచ్ - search results
If you're not happy with the results, please do another search
బీసీసీఐ వినూత్న నిర్ణయం.. ఆటలో మరింత మజా పెంచేందుకు టీ20 మ్యాచ్ల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్
మారుతున్న కాలానికి అనుగుణంగా క్రికెట్ ఆటలో మరింత మజా పెంచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వినూత్న నిర్ణయం తీసుకుంది. 'ఇంపాక్ట్ ప్లేయర్' అనే పేరుతో క్రికెట్ చరిత్రలో తొలిసారిగా సరికొత్త...
అన్ని రకాల భారత్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఊతప్ప
టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ, భారత్ క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్టుగా బుధవారం ప్రకటన చేశాడు. "నా దేశానికి మరియు నా కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం...
టీమిండియా సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా కీలక నిర్ణయం, ఐపీఎల్ సహా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్ని రకాల క్రికెట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రైనా స్పష్టం చేశాడు. ఈ మేరకు అతను మంగళవారం...
రేపటినుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్.. ఆదివారం జరిగే తొలి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనున్న భారత్
క్రికెట్ ఫాన్స్ కు శుభవార్త. ప్రతిష్టాత్మక ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ రేపటినుంచి ప్రారంభం కానుంది. 15వ సారి జరుగనున్న ఈ టోర్నమెంట్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిథ్యం ఇవ్వనుంది. 3...
కామన్వెల్త్ గేమ్స్ 2022: సత్తా చాటిన భారత మహిళల జట్లు.. క్రికెట్ జట్టుకి రజతం, హాకీ జట్టుకి కాంస్య...
ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళల జట్లు సత్తా చాటాయి. క్రికెట్ జట్టు రజత పతకం సాధించగా, హాకీ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. కాగా కామన్వెల్త్...
కామన్ వెల్త్ గేమ్స్-2022 : ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్ మహిళల క్రికెట్ టీమ్, పతకం ఖాయం
కామన్ వెల్త్ గేమ్స్-2022లో జరుగుతున్న మహిళల క్రికెట్లో భారత్ మహిళల జట్టు ఫైనల్ కు చేరుకుంది. శనివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం...
కామన్వెల్త్ గేమ్స్; బార్బడోస్పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం, సెమీస్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు
కామన్వెల్త్ గేమ్స్లో ఒకవైపు భారత అథ్లెట్లు చెలరేగి పతకాలు సాధిస్తుండగా.. మరోవైపు మహిళల క్రికెట్ జట్టు కూడా అదే స్పూర్తితో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా సెమీ ఫైనల్స్కు అర్హత సాధించింది....
కామన్ వెల్త్ గేమ్స్-2022 : ఆస్ట్రేలియా జరిగిన తోలి మ్యాచ్లో భారత్ మహిళల జట్టు ఓటమి
కామన్ వెల్త్ గేమ్స్-2022లో మళ్ళీ క్రికెట్ ను చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కేవలం మహిళల క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లు టీ20 ఫార్మాట్లో జరుగుతాయి. ఈ...
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్-2025 కు భారత్ ఆతిథ్యం, ఐసీసీ కమిటీలోకి వీవీఎస్ లక్ష్మణ్
బర్మింగ్హామ్లో జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక సదస్సులో 2024-2027 మధ్య జరిగే ప్రతి ప్రధాన ఐసీసీ మహిళల టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చే దేశాలు నిర్ధారించబడ్డాయి. నాలుగేళ్లలో మొత్తం నాలుగు మహిళల...
భారత్లో క్రికెట్ అనేది ఒక మతం, అది డబ్బుకి సంబంధించినది కాదు – బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
భారత్లో క్రికెట్ అనేది ఒక మతం, అది డబ్బుకి సంబంధించినది కాదని పేర్కొన్నారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఈ మేరకు ఐపిఎల్...