Home Search
దళితుల - search results
If you're not happy with the results, please do another search
రేవంత్ మార్క్ రాజకీయం చూపెడుతున్నారా?
కొత్త గవర్నమెంట్ రాగానే పాత ప్రభుత్వంలో ఉన్న నేతలను , అధికారులను టార్గెట్ చేయడం సర్వసాధారణ విషయం. ఇప్పుడు తాజాగా అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గులాబీ నేతలను అలాగే ఇరుకున పెట్టే...
విజయం.. అజయ్ దేనా..?
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లోకి వచ్చీ రాగానే నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ప్రజల కోసం తలనరుక్కుంటా కానీ.. తలవంచను.. వంటి భారీ డైలాగులతో రాజకీయాలను వేడెక్కించారు. కొందరు కీలక నేతలను తన...
కేసీఆర్ అయితేనే కరెక్ట్
'ఇండియా' కూటమిలో చేరాల్సిందిగా ప్రతిపక్షాలు తనకు ఆహ్వానం పంపకపోవడంపై దాని గురించి తాను పట్టించుకోవడం లేదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అన్నారు. ఇదే సమయంలో థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడిన...
ఎన్నికల తాయిలాలపై సీఎం కేసీఆర్ కసరత్తు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సీఎం ప్రజలను ఆకట్టుకొనే నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం...
సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. చించినాడ భూముల్లో అక్రమ తవ్వకాలపై చర్యలకు డిమాండ్
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు: సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు, ఈనెల 16న విచారణకు హాజరు కావాలని...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు జారీ...
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
రంజాన్ ఉపవాస దీక్షను పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం పాతబస్తీలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. చార్మినార్ సమీపంలోని కులీ కుతుబ్షా స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు,...
ఆసరా పెన్షన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, దళిత బంధు కార్యక్రమాలపై మంత్రి తలసాని సమీక్ష
ఆసరా పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అమలు...
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, పెగాసస్తో నా ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారు – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రజాస్వామ్యానికి అవసరమైన సంస్థాగత ఫ్రేమ్వర్క్ నిర్బంధంగా మారిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్...
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు.. రిటైర్మెంట్పై సోనియా గాంధీ పరోక్ష వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? శనివారం ఆమె చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు పరిశీలిస్తే అదే ఉద్దేశంతో ఉన్నట్లు...