Home Search
దళితుల - search results
If you're not happy with the results, please do another search
33 అసెంబ్లీ నియోజకవర్గాలలో దళితులు, ఆదివాసీలు
తెలంగాణలోని ఎస్సీ,ఎస్టీతో పాటు కొన్ని జనరల్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలలో దళితులు, ఆదివాసీలు ఎక్కువగానే ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో నాలుగింట ఒక వంతు ఉన్న వీరే ఇప్పుడు కీలకపాత్ర పోషించబోతున్నారు....
దళితుల ఆర్ధిక అభివృద్దే లక్ష్యం, దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేసిన మంత్రి తలసాని
దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రులు తలసాని, మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ఆర్థికంగా వెనకబడిన వారిని అభివృద్ధిలోకి తీసుకొనిరావాలనే ఉద్దేశంతో తీసుకొనిరావడం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం...
నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా: సీఎం కేసీఆర్
దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం...
హుజూరాబాద్ లో వారంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి దళితుల అన్నిరకాల భూ సమస్యలు పరిష్కరించాలి: సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం నాడు ప్రగతి భవన్ లో ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హుజూరాబాద్...
దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు, తక్షణమే కఠిన చర్యలుంటాయి – సీఎం కేసీఆర్
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
దళితులను కెసిఆర్ మోసం చేసాడు – బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ,ఒక దళితుడిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, చేయకుండా దళితులను కెసిఆర్ మోసం చేసారని విమర్శించారు. అధికారంలోకి రాగానే దళితులకు మూడు ఎకరాల భూమిని...
కిలా(రి)డి దోపీడీని చూడండయ్యా..!.. కళ్లారా చూపించిన పెమ్మసాని!
గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.. సంచలనాలకు నాందిగా మారుతున్నారు.. ప్రత్యర్థుల అవినీతిని తవ్వి తీస్తున్నారు. ప్రజలకు, ప్రపంచానికి కళ్లారా చూపిస్తున్నారు.. ప్రధానంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న...
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం దామోదరం సంజీవయ్య
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం దామోదరం సంజీవయ్య. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి హరిజన ముఖ్యమంత్రిగా సంజీవయ్య సేవలందించారు. ముఖ్యమంత్రి హోదాలో సంజీవయ్య రిక్షాలో సచివాలయానికి వెళ్లి...
ఎవరు 420?
కొత్త ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా గడవక ముందే.. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలు, తిట్ల దండకాలు 420 వరకూ వెళ్లిపోయాయి. ఇంకా పాలన పూర్తి స్థాయిలో మొదలు కాకుండానే, సంక్షేమ...