Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 100 ఆమ్ ఆద్మీ క్లినిక్లు ప్రారంభం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్లో 100 'ఆమ్ ఆద్మీ క్లినిక్'లను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్య...
గురుప్రీత్ కౌర్ను వివాహం చేసుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. హాజరైన ‘ఆప్’ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఎంపీ...
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం చండీగఢ్లోని తన నివాసంలో 32 ఏళ్ల డాక్టర్ గురుప్రీత్ కౌర్ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించిన...
రేపు వివాహం చేసుకోబోతున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. హాజరవనున్న ‘ఆప్’ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. రేపు (గురువారం) ఆయన డాక్టర్ గురుప్రీత్ కౌర్ను వివాహం చేసుకోనున్నారు. కుటుంబసభ్యులు, పలువురు మిత్రుల సమక్షంలో చండీగఢ్లోని ఆయన నివాసంలో ప్రైవేట్ కార్యక్రమంగా...
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్?
రాష్ట్రపతి పదవికి గిరిజన నేత ద్రౌపది ముర్ముని ప్రకటించిన బీజేపీ తాజాగా ఉపరాష్ట్రపతి పదవిపై దృష్టి సారించింది. ఎన్డీఏ పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ను నిలబెట్టాలని భావిస్తోందా?...
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం.. అగ్నిపథ్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానానికి నిర్ణయం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దీనిపై స్పందించారు. దీనిని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని, కేంద్రం...
హిమాచల్ ప్రదేశ్ లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ “తిరంగ యాత్ర”
ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజాగా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్...
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత, పంజాబ్లోని మొహాలీ ఆస్పత్రిలో చేరిక
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం వైద్యులు ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇసిజి, 2డి...
పంజాబ్: కాల్పుల్లో మరణించిన ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ‘సిద్ధూ మూసేవాలా’ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
పంజాబ్లో ఇటీవల దుండగుల కాల్పుల్లో మరణించిన ప్రముఖ పంజాబీ గాయకుడు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు 'సిద్ధూ మూసేవాలా' కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కలిశారు. మంగళవారం పంజాబ్లోని మాన్సా జిల్లాలోని 'మూసేవాలా'...
పంజాబ్: కాంగ్రెస్ నేత, ప్రముఖ గాయకుడు సిద్ధూ మూస్ వాలా దారుణ హత్య, జీపులో వెళ్తుండగా దుండగుల కాల్పులు
పంజాబ్లో ఘోరం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ నేత, ప్రముఖ పంజాబీ గాయకుడు 'సిద్ధూ మూస్ వాలా' దారుణ హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని జవహర్ కే గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో ఈ...
పంజాబ్: ‘ఆప్’ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు కేటాయింపు
ఆమ్ ఆద్మీ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ తరపున ఇద్దరు ప్రముఖ వ్యక్తులు బల్బీర్ సింగ్ సీచెవాల్ మరియు విక్రమ్జిత్ సింగ్ సాహ్నీలను పార్టీ...