Home Search
పాన్ ఆధార్ - search results
If you're not happy with the results, please do another search
అర్బన్ ఏరియాల్లో మందకొడిగా పోలింగ్: వికాస్ రాజ్
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ.. అధికారులు వెంటనే అప్రమత్తమై వాటిని సరి చేశారు. కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు మినహా.. రాష్ట్రమంతటా సజావుగా పోలింగ్ జరుగుతోంది....
ఈ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి ఉండాల్సిందే..
తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచి పార్టీల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడటంతో.. మైకులన్నీ మూగబోయాయి. మరోవైపు అభ్యర్థులు ప్రలోభాలలో బిజీ అవగా.. ఈసీ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయింది. ప్రచార గడువు...
డార్క్వెబ్లో 81 కోట్ల మంది డేటా..
భారతీయుల డేటా మళ్లీ బహిరంగ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. అవును వేలు కాదు లక్షలు కాదు.. భారత దేశంలోని దాదాపు 81.5 కోట్ల మంది భారతీయుల సున్నితమైన డేటా ఇప్పుడు డార్క్వెబ్లో హల్...
ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఇదే..
జనరల్గా భారత దేశం నుంచి మరో దేశం వెళ్లాలంటే..ప్లైట్ టికెట్ తీసుకోవాలి. అంతేకాదు..మన దేశం నుంచి వేరే కంట్రీకి వెళ్లాలంటే ఫ్లైట్ టిక్కెట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. పాస్ పోర్ట్, వీసా కూడా...
మీరు పనిచేసే చోట ఫారం 16 ఇవ్వలేదా? అది లేకుండానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయోచ్చట..
ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిందంటేనే ట్యాక్స్ పేయర్స్ అలర్ట్ అవ్వాలి. లేదంటే జీతాలలో భారీ కోతలు, ఇతర ఆదాయాలలో ట్యాక్స్ కటింగ్స్ ఉసూరమని అనిపిస్తాయి. ఏడాది కష్టమంతా పన్నుల రూపంలోనే పోతాయి. అందుకే కాస్త...
దేశవ్యాప్తంగా 16 కోట్ల మందికి పైగా వ్యక్తిగత డేటా చోరీ.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
భారతదేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దీనికి సంబంధించి ఆరుగురు నిందితులను గురువారం అరెస్టు చేశారు. కాగా ఈ ముఠా...
రేపే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష.. 997 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి, ఒక్క నిమిషం లేటైనా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి రేపు (ఆదివారం) ప్రాథమిక రాత (ప్రిలిమినరీ) పరీక్ష జరుగనుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు...
నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరవనున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన అధికారులు డిసెంబర్ 19వ తేదీన తమ ముందు...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్, కీలక వీడియోలు విడుదల
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలను పార్టీ ఫిరాయించాలంటూ ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు వ్యవహారం నడవడం తెలంగాణ రాష్ట్ర...
కరోనా వ్యాక్సిన్ కోసం కో-విన్ పోర్టల్ లో ఎలా నమోదు చేసుకోవాలి?
దేశంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి మార్చి 1, 2021 నుంచి కరోనా...