Home Search
బస్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ, తెలంగాణల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. విద్యార్ధులకు హాల్ టికెట్తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత...
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 11.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు...
శ్రీరామ నవమి సందర్భంగా.. హైదరాబాద్లో కొనసాగుతున్న శోభాయాత్ర, 2వేల మంది పోలీసులతో బందోబస్తు
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్లో శ్రీరామ్ శోభాయాత్ర కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం వేలాదిగా తరలి వచ్చిన రామ భక్తుల జై శ్రీ రామ్ నినాదాలతో పాతబస్తీ లోని సీతారాంబాగ్ రామ మందిరం నుంచి...
టీఎస్ఆర్టీసీ సరికొత్త ‘లహరి’ ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సుదూర ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మొదటిసారిగా ఉచిత వై-ఫై సహా హైటెక్ ఫీచర్లతో కూడిన ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశ పెట్టింది....
ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత...
మే నాటికి మన బస్తీ-మన బడి పనులను పూర్తి చేయాలి: మంత్రి తలసాని శ్రీనివాస్
మే నాటికి మన బస్తీ-మన బడి పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం...
తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న టీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కీలక ప్రకటన చేసింది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 18 మరియు 19 తేదీల్లో ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. భక్తుల సౌకర్యార్ధం రాష్ట్రవ్యాప్తంగా...
ఎయిర్ ఇండియా భారీ డీల్.. ఎయిర్బస్, బోయింగ్ల నుంచి 470 విమానాల కొనుగోలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
భారత దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ తన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ద్వారా వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 470 ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు...
పాతబస్తీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
పాతబస్తీ/ఓల్డ్ సిటీ అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన ఈ...
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం నగరంలో మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర...