Home Search
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
నగరంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్,...
హైదరాబాద్: ట్యాంక్బండ్పై అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రి కేటీఆర్
స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. ఈరోజు సీతారామా రాజు 125వ...
కర్ణాటక బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కర్ణాటకలో చోటుచేసుకున్న బస్సు ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన 7గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం...
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై టీఆర్ఎస్ పార్టీ ధర్నా.. పాల్గొన్న మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లపై ధరల పెంపును నిరసిస్తూ,...
చిరంజీవి నివాసంలో సినీప్రముఖులతో మంత్రి తలసాని భేటీ, షూటింగ్స్ పై నిర్ణయం?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31వ తేదీ వరకు విధించిన లాక్డౌన్ 4.0 అమలులో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇటీవలే కీలక సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు నెలలుగా...
కరోనా భయం వీడండి, చికెన్, ఎగ్స్ తినండి – మంత్రి కేటీఆర్
కరోనా వైరస్కు చికెన్కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనాపై భయం వీడి, చికెన్, ఎగ్స్ తినండంటూ ప్రజలకు సూచించారు. చికెన్,...
చిరంజీవి, నాగార్జున లతో అన్నపూర్ణ స్టూడియోలో మంత్రి తలసాని భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిబ్రవరి 4వ తేదీన జూబ్లీహిల్స్ లోని సినీనటుడు చిరంజీవి నివాసంలో నటులు చిరంజీవి, నాగార్జున...
ఆయన మూడోసారి.. ఈయన ఎనిమిదో సారి.. గెలుపెవరిదో ఈసారి..!
ఆ నియోజకవర్గంలో ఇద్దరూ ప్రముఖ నేతలే. రాజకీయంగా ఉద్దండులే. ఒకరు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో కీలక మంత్రి. మరొకరు మాజీ ముఖ్యమంత్రి కొడుకు.. ఏడుసార్లు అదే నియోజకవర్గం నుంచి పోటీ...
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన పీఎం మోదీ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు'...
ఢిల్లీ మద్యం కుంభకోణం: ముగిసిన సీబీఐ విచారణ, సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని ఆమె నివాసంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రాఘవేంద్ర వస్త నేతృత్వంలోని ఐదుగురు సీబీఐ...