Home Search
యోగి ఆదిత్యనాథ్ - search results
If you're not happy with the results, please do another search
రాముడి జీవితం ఉట్టిపడేలా 100 విగ్రహాలతో శోభాయాత్ర
అయోధ్య రామమందిరానికి 2020 ఆగస్టులో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన మూడేళ్ల తర్వాత, అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక తేదీని ట్రస్టీ నిర్వాహకులు జనవరి...
బీజేపీ గ్రాఫ్ పెరిగిందా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, ఇతర...
దక్షిణాదిన కాషాయ పార్టీ కొత్త వ్యూహం..!
జైలర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి మాంచి జోరు మీద ఉన్నారు సూపర్స్టార్ రజనీకాంత్. రోజురోజుకూ ఆయనకు అభిమానులు పెరిగిపోతున్నారు. ఇప్పుడా అభిమాన సంద్రంలోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. అవును...
వారణాసిలో అక్షయపాత్ర మిడ్-డే మీల్ కిచెన్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసిలో అక్షయపాత్ర మధ్యాహ్న భోజన వంటశాల (మిడ్-డే మీల్ కిచెన్)ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండోసారి...
జూలై 2న ప్రధాని మోదీ హైదరాబాద్ రాక.. భారీ భద్రతా ఏర్పాట్లు
వచ్చే నెల 2, 3వ తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా...
జూలై 1న హైదరాబాద్ రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 50 వేల మందితో భారీ ర్యాలీకి...
రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ బీజేపీ శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూలై 1న హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో నడ్డాకు...
తెలంగాణలో కూడా యూపీ ఫలితాలే వస్తాయి – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మంచి ఉత్సాహాన్నిచ్చాయి. నాలుగు రాష్ట్రాలలో అధికారం చేపట్టటానికి బీజేపీ సిద్ధం అయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 260 పైగా స్థానాలలో బీజేపీ...
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. నోటీసు ఇచ్చిన ఈసీ
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ మరో వివాదానికి తెర లేపారు. ఉత్తరప్రదేశ్ ఓటర్లను బెదిరిస్తున్నారనే ఆరోపణలపై బిజెపి ఎమ్మెల్యే టి రాజా సింగ్కు...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. నేడే తొలి దశ పోలింగ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ ప్రారంభం అయింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 గంటల వరకు కొనసాగుతుంది. కోవిడ్...
యూపీ సీఎం పై పోటీకి.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రెడీ
దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్...