Home Search
యోగి ఆదిత్యనాథ్ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీలో చేరిన ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ములాయం కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ములాయం చిన్న కోడలు అపర్ణా...
రసవత్తరంగా యూపీ ఎన్నికలు – అసెంబ్లీ బరిలోకి అఖిలేష్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈసారి ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ పోటీచేస్తారని ఎస్పీ...
యూపీలో సైనిక్ స్కూల్కు జనరల్ బిపిన్ రావత్ పేరు
గత నెలలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్కు ఘనంగా నివాళి అర్పించటానికి పూనుకుంది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. బిపిన్ రావత్ పేరును...
ఘోర రోడ్డు ప్రమాదం: ఢీకొన్న రెండు బస్సులు, ఆరుగురు మృతి
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో లక్నో నగర శివార్లలోని కకోరి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం కకోరి ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు...
అయోధ్యలో అద్భుత ఘట్టం: రామమందిరం నిర్మాణానికి వైభవంగా భూమిపూజ
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రాల నడుమ పీఎం మోదీ శంకుస్థాపన చేశారు. ముందుగా రామమందిరం...
అయోధ్యలో రామమందిరం భూమి పూజ: హనుమాన్గఢీలో పీఎం మోదీ పూజలు
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి...
నేడే అయోధ్యలో రామమందిరం కు భూమిపూజ, భారీ ఏర్పాట్లుతో సిద్ధం
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఈ రోజు (ఆగస్టు 5, బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్...
ఉత్తరప్రదేశ్ లో దారుణం, రౌడీ షీటర్ల కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి
జూలై 3, శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక రౌడీ షీటర్ ను పట్టుకునే క్రమంలో జరిగిన దాడిలో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు ఎస్సైల సహా మొత్తం...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
తాజ్మహల్ను సందర్శించిన డోనాల్డ్ ట్రంప్ దంపతులు
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగ్రాకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి...