Home Search
యోగి ఆదిత్యనాథ్ - search results
If you're not happy with the results, please do another search
రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కె.లక్ష్మణ్, పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
దేశంలోని పలు రాష్ట్రాల్లో జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 22 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు,...
యూపీలో ఎక్కడినుంచైనా పోటీకి సిద్ధం – సీఎం యోగి ఆదిత్యనాథ్
అధిష్టానం ఆదేశిస్తే ఉత్తరప్రదేశ్లోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ మథురలో కృష్ణ మందిరం నిర్మిస్తామని బీజేపీ నినదించటం...
తండ్రి అంత్యక్రియలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దూరం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్సింగ్ బిష్త్ ఏప్రిల్ 20, సోమవారం ఉదయం 10.44 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ నెల రోజుల క్రితం ఆయన...
యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్.. హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ అగ్రనేతలు, పార్టీ అధికారంలో...
నేడే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం, భారీగా ఏర్పాట్లు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ సొంతంగానే 255 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే....
యూపీ: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన యోగి ఆదిత్యనాథ్.. 25న సీఎంగా ప్రమాణ స్వీకారం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మార్చి 25న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన ప్రస్తుతం శాసనమండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరో 3 రోజుల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి...
తెలంగాణలో కమలం చక్రం తిప్పేనా?
దక్షిణాధి రాష్ట్రాల్లో కూడా చక్రం తిప్పాలని భావిస్తున్న కమలం పార్టీ.. అందుకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నించింది. మోదీ నుంచి షా...
ఇండియా టుడే సర్వేలో ఆసక్తికర పేర్లు
ఇప్పుడు దేశం అంతటా ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికలకు రెడీ అవడంతో అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి...
రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన మోడీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వందల ఏళ్లనాటి కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది. అయోధ్యలో మహోత్తరమైన ఘట్టం ఆవిష్కృతమయింది. రామమందిరం ప్రారంభమయింది. అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బలరాముడు...
రాముడి జీవితం ఉట్టిపడేలా 100 విగ్రహాలతో శోభాయాత్ర
అయోధ్య రామమందిరానికి 2020 ఆగస్టులో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన మూడేళ్ల తర్వాత, అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక తేదీని ట్రస్టీ నిర్వాహకులు జనవరి...