Home Search
సీబీఎస్ఈ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పదో తరగతి పరీక్షల్లో 6 పేపర్ల విధానం అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షా విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇకపై 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించుకుంది. ఈ మేరకు విద్యా శాఖ...
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల, 94.40 శాతం ఉత్తీర్ణత నమోదు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 21,09,208 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో...
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల, 92.71 శాతం పాస్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈ రోజు (జూలై 22, శుక్రవారం) ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది 12వ తరగతికి 14,44,341 మంది విద్యార్థులు...
ఏపీ విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యా రంగంపై గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రస్తుతం అమలవుతున్న విద్యా విధానంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. గత...
నూతన విద్యావిధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలి, సీఎం జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు–నేడుతో పాటుగా పౌండేషన్ స్కూళ్లపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, నూతన...
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల, 99.04 శాతం పాస్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం నాడు 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 21 లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు నమోదు...
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల, 99.37 శాతం పాస్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం నాడు 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది 12వ తరగతికి చెందిన 13,04,561 మంది విద్యార్థులు ఫలితాలు విడుదల చేయగా,...
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు పెంచకూడదని, ఇతర ఫీజులు లేకుండా కేవలం ట్యూషన్ ఫీజు...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మధ్యాహ్నం 12 తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 4, మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు అంశాలపై కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11.30 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు...